రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి: మంత్రి సవిత

57பார்த்தது
రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి: మంత్రి సవిత
ఈ నెల 17వ తేదీన వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించాలన్నారు. గురువారం తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, ఆ శాఖాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி