గుంటూరు: ఇసుకను అక్రమంగా రవాణా చేసిన ట్రాక్టర్ పట్టివేత

76பார்த்தது
గుంటూరు: ఇసుకను అక్రమంగా రవాణా చేసిన ట్రాక్టర్ పట్టివేత
తుళ్లూరు ఉద్దండ్రాయునిపాలెం ఇసుక రీచ్ నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను తుళ్లూరు పోలీసులు శుక్రవారం సాయత్రంం పట్టుకున్నారు. డ్రైవర్ పులి విజయరావు, యాజమాని రవిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తుళ్లూరు సీఐ గంగా వెంకటేశ్వరావు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி