కలెక్టర్లతో మంత్రి అనిత టెలికాన్ఫరెన్స్

77பார்த்தது
కలెక్టర్లతో మంత్రి అనిత టెలికాన్ఫరెన్స్
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. తుఫాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వంగలపూడి అనిత శనివారం వెలగపూడి సచివాలయంలో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ల ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி