వయనాడ్ వరద బాధితుల కోసం విరాళాల సేకరణ

70பார்த்தது
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ సీఐటీయూ ఇతర ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో ఆదివారం రేపల్లె పట్టణంలో షాప్స్ మరియు కార్మికుల పని ప్రదేశాల్లో విరాళాలు సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్. మణిలాల్ మాట్లాడుతూ కేరళలో వరదల కారణంగా 300 మంది పైగా మరణించిన వయనాడ్‌ వరదబాధితులను ఆదుకోవాటానికి ప్రజలు విశాలంగా స్పందిస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி