ప్రత్తిపాడు: రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి: ఎమ్మెల్యే బూర్ల

52பார்த்தது
ప్రత్తిపాడు: రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి: ఎమ్మెల్యే బూర్ల
నియోజకవర్గ పరిధిలోని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. కొమ్మూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది గోడ పత్రికను ఆవిష్కరించారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు వివరించగా మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్న వారి దుకాణాలపై దాడులు చేసి షాప్ యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி