వరద బాధితులకు సంగం డెయిరీ రూ. 50 లక్షల విరాళం

62பார்த்தது
వరద బాధితులకు సంగం డెయిరీ రూ. 50 లక్షల విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం చేబ్రోలు వడ్లమూడి సంగం డెయిరీ నిధుల నుండి రూ. 50 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు పాలకవర్గo సభ్యులతో పాటు పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డేయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అందించారు.

தொடர்புடைய செய்தி