బ్రహ్మానందరెడ్డిని పరామర్శించిన వైసీపీ నాయకులు శ్రీనివాసరావు

72பார்த்தது
బ్రహ్మానందరెడ్డిని పరామర్శించిన వైసీపీ నాయకులు శ్రీనివాసరావు
రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారుడు బత్తుల బ్రహ్మానందరెడ్డిని పర్చూరు సీనియర్ వైసీపీ నాయకులు కోట శ్రీనివాసరావు శుక్రవారం పరామర్శించారు. గత కొద్ది రోజులుగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు తాడేపల్లిలోని బత్తుల బ్రహ్మానందరెడ్డి నివాసానికి చేరుకొని ఆయనను పరామర్శించి ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி