స్వర్ణ ఆసుపత్రిలో పాముల భయం!

52பார்த்தது
కారంచేడు మండలం స్వర్ణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పాముల భయంతో.. రోగులతో పాటు ఆసుపత్రి సిబ్బంది హడలిపోతున్నారు. శుక్రవారం ఆస్పత్రి ఆవరణంలో రెండు పాములు పెనవేసుకొని ఉండటంతో సిబ్బందితో పాటు ఆసుపత్రికి వచ్చిన వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఆసుపత్రి ఆవరణముందు మొక్కలు దట్టంగా పెరగడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி