వరద బాధితుల సహయార్ధం సిఎంకు 1.55 కోట్లు

58பார்த்தது
పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం గొనసపూడి గ్రామానికి చెందిన యువ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణరావు, వారి కుటుంబం తరఫున విజయవాడ వరద బాధితుల ఆర్థిక సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ . 1.55 కోట్లుల చెక్కును రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు శుక్రవారం అందజేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బి. ఎన్, విజయ్ కుమార్, టిడిపి మండల అధ్యక్షుడు పోద వీరయ్య, తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி