నాగరత్నమ్మ కుటుంబానికి రూ. 5లక్షలు అందించిన మంత్రి లోకేష్

80பார்த்தது
మంగళగిరి పట్టణంలో శనివారం కురిసిన భారీ వర్షాల వలన కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ కుటుంబ సభ్యులకు ఆదివారం రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే నారా లోకేష్ పరామర్శించి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు పరిహారాన్ని అందజేశారు. దెబ్బ తిన్న ఇంటిని పరిశీలించారు. అనంతరం నాగరత్నమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி