గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు

70பார்த்தது
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరు మీదుగా ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి శనివారం తెలిపారు. ఈ రైలు (07071) ఈ నెల 6వ తేదీన కాకినాడలో 21. 00 గంటలకు బయలుదేరి విజయవాడ, గుంటూరు మీదుగా సికింద్రాబాద్ 'మరుసటిరోజు 8:30 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07072) ఈ నెల 7వ తేదీన సికింద్రాబాద్లో 18:50 గంటలకు ప్రారంభమై గుంటూరు, విజయవాడ మీదుగా మరుసటిరోజు కాకినాడ 7:30 గంటలకు వెళుతోందన్నారు.

தொடர்புடைய செய்தி