తెనాలి:పార్టీని బలోపేతం చేయాలి: అన్నాబత్తుని

74பார்த்தது
తెనాలి:పార్టీని బలోపేతం చేయాలి: అన్నాబత్తుని
తెనాలి నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. గుంటూరు బృందావన్ కాలనీలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో మంగళవారం తెనాలి నియోజకవర్గం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు పార్లమెంట్ వైసీపీ అధ్యక్షుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி