గుంటూరు: సంరక్షణ కేంద్రం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం

76பார்த்தது
గుంటూరు: సంరక్షణ కేంద్రం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం
సంరక్షణ కేంద్రం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటనపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు. గుంటూరు జిల్లా పరిషత్ ప్రాంగణంలోని బాలికల సంరక్షణ కేంద్రంలో ఇద్దరు బాలికలు గురువారం రాత్రి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. వారికోసం వెతికిన ఆచూకీ లేదని సంరక్షణ కేంద్రం పర్యవేక్షకులు జ్యోతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి బాలికల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி