అర్హులంతా ఓటర్లుగా నమోదు కావాలి: నూరీ ఫాతిమా

64பார்த்தது
అర్హులంతా ఓటర్లుగా నమోదు కావాలి: నూరీ ఫాతిమా
గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గుంటూరు తూర్పు వైసీపీ కార్యాలయంలో ఓటరు నమోదు చేపడుతున్నట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరీ ఫాతిమా తెలిపారు. మంగళదాస్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி