చిలకలూరిపేటలో ప్రధానమంత్రి రాజీనామా చేయాలని ఆందోళన

79பார்த்தது
కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య అమానుషమని, ఇంత వరకు పట్టించుకోని ప్రధాన మంత్రి రాజీనామా చేయాలని పల్నాడు జిల్లా మహిళా సమైక్య నాయకురాలు సుబ్బాయమ్మ డిమాండ్ చేశారు. సోమవారం చిలకలూరిపేట తహశీల్దార్ కార్యాలయంలో మహిళలతో ఆమె ధర్నా చేసి తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, చట్టాలు ఉన్నా ఏమాత్రం పనిచేయటం లేదన్నారు.

தொடர்புடைய செய்தி