చిలకలూరిపేట: ప్రతి బాధితుడికి న్యాయం జరగాలి: ప్రత్తిపాటి

83பார்த்தது
చిలకలూరిపేట: ప్రతి బాధితుడికి న్యాయం జరగాలి: ప్రత్తిపాటి
సంచలనంగా మారిన చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణంలో నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరగాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం లేఖ విడుదల చేశారు. ఇంటిదొంగలే కోట్లు కొల్లగొట్టిన ఈ కేసులో సీబీఐ విచారణ కూడా జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులో మాయం అయిన బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ప్రతి పైసా ఖాతాదారులకు తిరిగివ్వాలని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி