చిలకలూరిపేట లో దోపిడికి పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్

57பார்த்தது
ఆటోల్లో ప్రయాణికుల్లా ప్రయణిస్తూ, ప్రయాణికులను మభ్యపెట్టి మూడు బిల్లలాట ఆడించి, వారి నుంచి డబ్బులు, విలువైన వస్తువులు దోపిడి చేసే ఐదుగురు సభ్యుల ను దొంగల ముఠాను రూరల్ సీఐ బి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్బంగా రూరల్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు.

தொடர்புடைய செய்தி