పొలం పిలుస్తోంది వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి

51பார்த்தது
పొలం పిలుస్తోంది వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆదివారం చిలకలూరిపేటలో పొలం పిలుస్తోంది వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ ధనరాజ్, ఏవోలు శ్రీనివాసరావు, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி