రెవిన్యూ సమస్యలను పరిష్కరించాలి

71பார்த்தது
రెవిన్యూ సమస్యలను పరిష్కరించాలి
అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయ కర్త హేబేలు మంగళవారం విజయవాడలో ఆర్టిఐ కార్యాలయం నందు రెవెన్యూ కమిషనర్ ను కలిసి నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను గురించి చర్చించారు. అన్ని మండలాలలో ఆర్టిఐ ద్వారా రెవిన్యూ కి సంబంధించి సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని త్వరగా పరిష్కరించాలని హేబేలు కోరారు. దీనివలన భూ సమస్య ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని హేబేలు తెలిపారు.

தொடர்புடைய செய்தி