స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో

82பார்த்தது
స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో
కొరిశపాడు మండలం మేదరమెట్ల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మంగళవారం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్ బాబు పాల్గొన్నారు. విద్యార్థులచే స్వచ్ఛతాహి సేవ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 30వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయని ఎంపీడీవో సురేష్ బాబు తెలియజేశారు. గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు పనులు నిర్వహించబడతాయని చెప్పారు.

தொடர்புடைய செய்தி