ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి

62பார்த்தது
అద్దంకి మండలం అద్దంకి పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ లగ్జరీ బస్సులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ హయాంలో ఆర్టీసీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అన్నారు. త్వరలోనే అద్దంకి డిపోకు ఏసీ బస్సులను తీసుకువచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియచేశారు.

தொடர்புடைய செய்தி