రాతి ముఖమండపం నిర్మాణానికి రూ.లక్ష విరాళం

82பார்த்தது
రాతి ముఖమండపం నిర్మాణానికి రూ.లక్ష విరాళం
అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రాతి ముఖ మండపం నిర్మాణానికి చందలూరు గ్రామానికి చెందిన అజిత్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ వారు మంగళవారం రూ.లక్ష విరాళాన్ని ఆలయ ఈవో సుభద్రకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన ట్రస్ట్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని కొనియాడారు.

தொடர்புடைய செய்தி