ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

78பார்த்தது
ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత
అద్దంకి మండలం సింగరకొండ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు శనివారం రాతి ముఖ మండపం నిర్మాణానికి హైదరాబాద్ కు చెందిన జమ్మలమడక వెంకట శ్రీనివాస జితేంద్ర 3, 33, 333 రూపాయల నగదును ఈవో తిమ్మా నాయుడుకు విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందించిన శ్రీనివాస జితేంద్రకు ఈవో కృతజ్ఞతలు తెలిపారు. దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు.

தொடர்புடைய செய்தி