అద్దంకి: గంజాయి వినియోగదారులు అరెస్టు

60பார்த்தது
అద్దంకి: గంజాయి వినియోగదారులు అరెస్టు
అద్దంకి పట్టణంలో గంజాయి వినియోగిస్తున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణయ్య శుక్రవారం తెలియజేశారు. పట్టణంలో జరిగిన గంజాయి విక్రయం, వినియోగానికి సంబంధించి నలుగురు నిందితుల్ని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. అద్దంకి చెందిన కిషోర్, గోపి, రెడ్డి, హనీఫ్ సాయితో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్టు చేసినట్లు సిఐ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி