వ్యక్తి గొంతులో ఇరుక్కున్న చేప

83பார்த்தது
వ్యక్తి గొంతులో ఇరుక్కున్న చేప
ఏపీలో ఓ వ్యక్తి పందెం కాసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన వెంకటస్వామి పందెంలో భాగంగా బతికున్న చేపను మింగారు. గొంతులో చేప ఇరుక్కుపోవడంతో వెంకటస్వామి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చేపను కర్నూలు వైద్యులు బయటకు తీసి వ్యక్తి ప్రాణాలు కాపాడారు.

தொடர்புடைய செய்தி