రాజ్యసభలో వైసీపీ ‘రివర్స్‌’ గేర్‌

53பார்த்தது
రాజ్యసభలో వైసీపీ ‘రివర్స్‌’ గేర్‌
రాజ్యసభలో మొత్తం 11 స్థానాలను కైవసం చేసుకున్న ఆరు నెలల్లోనే వైసీపీ అడుగులు ‘రివర్స్‌’లో పడుతున్నాయి. 2019లో ఆ పార్టీ అధికారంలోకొచ్చాక 2020, 2022, 2024 ఫిబ్రవరిల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కలిపి మొత్తం 11 స్థానాలను దక్కించుకుంది. 100 రోజుల్లోనే రాజ్యసభలో మూడు స్థానాలను కోల్పోయింది. మరొకరు ఈ వారం, పది రోజుల్లో రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. వ్యాపార రంగం నుంచి వచ్చిన మరో ముగ్గురు సభ్యులు కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி