మహారాష్ట్ర ఎమ్మెల్యే పై తెలంగాణలో కేసు నమోదు

78பார்த்தது
మహారాష్ట్ర ఎమ్మెల్యే పై తెలంగాణలో కేసు నమోదు
నల్లగొండ జిల్లా శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో ఏఐసీసీ నాయకులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ పై మహారాష్ట్ర శివసేన పార్టీ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி