మూగజీవాల మంద.. ప్రయాణికుల ఇబ్బందులు

50பார்த்தது
మూగజీవాల మంద.. ప్రయాణికుల ఇబ్బందులు
భువనగిరి జిల్లా కేంద్రం చుట్టుపక్కల ప్రధాన రహదారులపై మూగజీవాల మంద రోడ్లపైకి వచ్చి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇష్టానురాజ్యంగా గొర్రెల మందలను అడ్డగోలుగా రోడ్లపైకి వదులుతున్నారని బుధవారం ప్రయాణికులు వాపోతున్నారు. ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న మూగజీవాలను రోడ్లపైకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி