చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు: ఎస్ఓటి

51பார்த்தது
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు: ఎస్ఓటి
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్ఓటి. డిసీపీ రమణారెడ్డి హెచ్చరించారు. భువనగిరిలో మంగళవారం అనుమానితులకు యాదాద్రి, భువనగిరి జోన్‌లోని 105 మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అడిషనల్‌ డిసీపీ లక్ష్మీనారాయణ, ఎసీపీ రవికిరణ్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్‌, ఇన్‌స్పెక్టర్‌ సురేష్ కుమార్, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி