అయోధ్య ఉన్న ఆ ఎంపీ స్థానంలో గెలుపెవరిది?

51பார்த்தது
అయోధ్య ఉన్న ఆ ఎంపీ స్థానంలో గెలుపెవరిది?
లోక్‌సభ 5వ దశ పోలింగ్‌లో యూపీలోని ఫైజాబాద్ ఎంపీ స్థానంలో అయోధ్య ఉండడంతో అందరిలో ఇక్కడ గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రామమందిరం ప్రభావంతో మరోసారి గెలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది. అయితే ఇక్కడ దళిత ఓటర్లది (26%) కీలక పాత్ర. BJP ఎంపీ లల్లూ సింగ్‌కు పోటీగా అవధేశ్ ప్రసాద్‌ను స‌మాజ్‌వాదీ పార్టీ బరిలోకి దింపింది. దళిత నేతగా ఈయనకు ముస్లిం, యాదవ వర్గాల మద్దతు ఉంటుందనేది విశ్లేషకుల అంచనా.

தொடர்புடைய செய்தி