లక్షన్నర కోట్ల వెనుక దాగి ఉన్న మతలబు ఏంది?: KTR

56பார்த்தது
హైదరాబాద్ ను100 శాతం మురుగు నీటి రహిత నగరంగా మార్చాలనే దృఢ సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం 31 మురిగినీటి శుద్ధి ప్లాంట్ (STP)ల నిర్మాణాలు చేపట్టిందని మాజీమంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ ఫతేనగర్ ఎస్టీపీ నిర్మాణం పూర్తి కావడంతో దానిని పరిశీలించి మాట్లాడారు. ఎస్టీపీల ద్వారా 100% మురుగునీటి శుద్ధి జరిగిన తర్వాత మూసి ప్రాజెక్టు కోసం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? లక్షన్నర కోట్ల వెనుక దాగి ఉన్న మతలబు ఏంది? అని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி