ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

76பார்த்தது
ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గురువారం అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మీడియాతో మాట్లాడారు. నాలుగు యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని అధికారంలోకి రావాలనుకోవడం కలే అవుతుందని కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. బందిపోటు దొంగళ్లా పదేళ్లు రాష్ట్రాన్ని పీడించి దోచుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తాము మూసీకి జీవం పోస్తుంటే చూస్తూ ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

தொடர்புடைய செய்தி