'తెలంగాణలోనే కొనసాగుతాం'.. క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు

84பார்த்தது
'తెలంగాణలోనే కొనసాగుతాం'.. క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు
తెలంగాణలోనే కొనసాగుతామని ఆమ్రపాలితో సహా నలుగురు IASలు క్యాట్‌ను ఆశ్రయించారు. తెలంగాణ కేడర్‌కు చెందిన పలువురు IAS అధికారులను DOPT ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, సృజన వేర్వురుగా క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. DOPT ఉత్తర్వులను రద్దు చేసి, తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అధికారుల పిటిషన్లపై క్యాట్‌ మంగళవారం విచారించే అవకాశంఉంది.

தொடர்புடைய செய்தி