కేంద్రానికి రైతుల సంఘాల హెచ్చరిక

80பார்த்தது
కేంద్రానికి రైతుల సంఘాల హెచ్చరిక
పంటలకు కనీస మద్దతు ధర చట్టం అమలు, పలు డిమాండ్ల సాధన కోసం రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నవంబర్‌ 26న దేశ వ్యాప్తంగా 500 జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (SKM) నిర్ణయించింది. తమ డిమాండ్లను పరిష్కరించకుంటేవచ్చే ఏడాది మరో ఉద్యమం తప్పదనేందుకు ఈ ర్యాలీలను ఓ హెచ్చరికగా పేర్కొంది.

தொடர்புடைய செய்தி