సమీక్ష సమావేశంలో పాల్గొన్న కొండేటి

60பார்த்தது
సమీక్ష సమావేశంలో పాల్గొన్న కొండేటి
ఈ నెల 8న జన సభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్న నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ నల్లబెల్లి, ఉప్పరపెల్లి పట్టణ కేంద్రంలో పట్టణ కన్వీనర్, వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పెద్దురి రాజు ఆధ్వర్యంలో జన సమీకరణ సమీక్షా సమావేశం. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు, బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా సోమవారం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி