క్షుద్ర పూజల కలకలం

57பார்த்தது
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయ, గుడ్డు, కాల్చిన అన్నం ముద్ద, పసుపు అన్నం ముద్ద, జీడీగింజ, ఇనుప మొలలతో మూడు బాటలో దించిపోసి క్షుద్రపూజలకు పాల్పడ్డారు. అయితే క్షుద్రపూజకు ఉపయోగించిన సామగ్రిలో తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీకి సరఫరా చేసే గుడ్డు ఉండడం గమనార్హం. సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

தொடர்புடைய செய்தி