నేటి సాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్‌

2977பார்த்தது
నేటి సాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్‌
ఉమ్మడి వరంగల్-నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కి ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతమంతమైన వాతావరణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ తీసుకుంటున్నారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు.

தொடர்புடைய செய்தி