వరంగల్ నగరంలో వాడవాడల సీతారాముల కళ్యాణం

50பார்த்தது
శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం వరంగల్ నగరంలో వాడవాడల సీతారాముల కళ్యాణం నిర్వహించి భక్తి పారవంశంలో మునిగిపోయారు భక్తులు. వరంగల్ నగరంలో వాడవాడల సీతాదేవి రామస్వామి కళ్యాణం వాళ్ళలా నిర్వహించారు. 12 గంటలకు అన్ని వాళ్ళలలో కళ్యాణం చేశారు. అనంతరం భక్తులకు బెల్లం పానకంతో పాటు మహా అన్నదానాలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி