రైలుకింద పడి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య

57பார்த்தது
రైలుకింద పడి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య
వరంగల్ జాన్పీరీల రైల్వేగేటు వద్ద రైలు కిందపడి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనుమాముల ఎన్టీఆర్ నగర్ కు చెందిన గుండా యాదగిరి కుమారుడికి ఇటీవల బ్రెయిన్ కు శస్త్రచికత్స జరిగింది. అలాగే, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తన పెద్ద కుమారుడితో కలిసి కాశీబుగ్గ సర్కిల్లో పాన్ షాపు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా పని చేయాల్సి రావడంతో జీవితంపై విరక్తితో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

தொடர்புடைய செய்தி