ప్రజలను కాంగ్రేస్ పార్టీ మోసం చేస్తుంది

60பார்த்தது
విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా లక్ష్మణ్ హాజరయ్యారు. నరేంద్ర మోడీ విద్యార్థులకు యువకులకు, వివిధ కుల సంఘాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.

தொடர்புடைய செய்தி