అంతర్రాష్ట్ర బైక్ల దొంగ అరెస్టు

62பார்த்தது
అంతర్రాష్ట్ర బైక్ల దొంగ అరెస్టు
గుంటూరు జిల్లాకు చెందిన తిరుమలేశ్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 30 బైక్లను దొంగిలించాడు. ఈ నెల 9న వరంగల్ లో ఆనంద్ అనే వ్యక్తి తో, బైక్ ను కొంటున్నానని చెప్పి ట్రయల్ చేసి వస్తానని నమ్మించి ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి దొంగను పట్టుకున్నట్లు మంగళవారం వరంగల్ మట్టేవాడ సీఐ గోపి తెలిపారు.

தொடர்புடைய செய்தி