పరీక్షలు వాయిదా వేయాలి

75பார்த்தது
పరీక్షలు వాయిదా వేయాలి
తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం పరిధిలో ఈనెల 15 నుంచి జరిగే పీజీ ఎం ఈడి సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరికి బుధవారం సౌత్ క్యాంపస్ విద్యార్థులు వినతి పత్రం ఇచ్చారు. డీఎస్సీ గ్రూప్స్ పోటీ పరీక్షల నేపథ్యంలో ఆగస్టు వరకు వాయిదా వేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி