రైతులను మోసం చేసిన వ్యాపారి

82பார்த்தது
రైతులను మోసం చేసి భవనం కడుతూ ఐపి పెట్టిన వ్యాపారస్తున్ని ఘటన బుధవారం వరంగల్లో చోటుచేసుకుంది. వరంగల్ మట్టేవాడ పోలిస్ స్టేషన్ పక్కన ఇమ్మడి మధుకర్, అంచురి సంతోష్ ఇద్దరు కలిసి ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ని నిర్మిస్తున్నారు. మధుకర్ వ్యాపారం చేస్తూ రైతుల వద్ద ధాన్యం కొని వారికి డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని రైతులు వాపోయారు. 62 మంది వద్ద నుండి 10 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు రైతులు తెలిపారు.

தொடர்புடைய செய்தி