గడువులోగా పనులు పూర్తి చేయాలి

84பார்த்தது
గడువులోగా పనులు పూర్తి చేయాలి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కేజీబీవీ పాఠశాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యుత్, త్రాగునీరు తదితర మౌలిక వసతుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி