మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

51பார்த்தது
మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలతో చల్లబడిన వాతావరణం మళ్లీ భగ్గుమంటోంది. జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి మరో మూడు రోజులపాటు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నారు. ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி