నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలి

65பார்த்தது
నిత్యవసర సరుకుల ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో సిపిఐ నాయకులు గురువారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నిత్యవసర వస్తువుల ధరలు నిత్యం పెరిగిపోతున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. పెరిగిన నిత్యవసర ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி