క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి

79பார்த்தது
క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నందుకు జనగామ జిల్లా నుంచి అర్హులైన క్రీడాకారులకు ఈనెల 25న ఎంపిక శిబిరం నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మా కాంచ మినీ స్టేడియంలో జరిగే ఎం వికాస్ శిబిరంలో 8, 12, 14, 16, 18, 20 సంవత్సరాల విభాగంలో ఎంపికలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు 9885046437 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி