ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని తెలంగాణ పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కల్సి జనగాం జిల్లా పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య కలిసారు, సోమవారం ఈ సందర్బంగా ఆయనకి వరంగల్ కి మంజూరైన సైనిక్ స్కూల్ ను పాత విధానాలతో ప్రారంభించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.