పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే

79பார்த்தது
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నీదిగొండ గ్రామానికి చెందిన తిప్పారపు జయమ్మ మరణించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆమె మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆమె అంతిమయాత్రలో పాల్గొని ఆమె పాడేమోసారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி