కార్యకర్తలతో ముచ్చటించిన ఎమ్మెల్సీ అభ్యర్థి

83பார்த்தது
జనగాం జిల్లా లింగాల ఘనపూర్ మండల కేంద్రం సమీపంలో బిఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని మంగళవారం పలువురు బిఆర్ఎస్ శ్రేణులు కలిశారు. ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న రాకేష్ రెడ్డితో కార్యకర్తలు పలు విషయాలపై చర్చించారు. ఈ ఎన్నికలో తన గెలుపుకు కృషి చేస్తామని రాకేష్ రెడ్డికి భరోసా ఇచ్చారు.

தொடர்புடைய செய்தி